మదనపల్లెలో 25 వేల హెక్టార్లకు పైగా టమాటా సాగు.

0
131

మదనపల్లె మార్కెట్‌కు సమీపంలో ఉన్న ఉమ్మడి చిత్తూరు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల రైతులు సుమారు 25 వేల హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు. రోజుకు 1500 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తున్నా, ధరలు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. 2023 జులైలో కిలో రూ. 200 దాటిన ధర, కొన్నిసార్లు రూ. 2కి పడిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితి స్థానిక రైతుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశాయి.

Search
Categories
Read More
Punjab
ਮੁੱਖ ਮੰਤਰੀ ਭਗਵੰਤ ਮਾਨ ਅੱਜ ਹਸਪਤਾਲ ਤੋਂ ਛੁੱਟੀ ਹੋ ਸਕਦੇ ਹਨ
ਪੰਜਾਬ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ #ਭਗਵੰਤ_ਮਾਨ ਦੀ ਸਿਹਤ ਸੰਬੰਧੀ ਹਾਲਾਤ ਸੰਤੋਸ਼ਜਨਕ ਹੈ। ਅੱਜ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਹਸਪਤਾਲ ਤੋਂ...
By Pooja Patil 2025-09-11 10:13:35 0 215
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 122
Telangana
​భద్రాచలం బస్టాండ్‌లో మొబైల్ దొంగకు దేహశుద్ధి: పోలీసులకు అప్పగింత
భద్రాచలం:భద్రాచలం పట్టణంలోని ప్రధాన బస్టాండ్ ఆవరణలో ఆదివారం రాత్రి  ఒక మొబైల్ దొంగతనం కలకలం...
By Lakavath Kiran 2026-03-16 03:04:17 0 369
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com