మదనపల్లెలో 25 వేల హెక్టార్లకు పైగా టమాటా సాగు.
Posted 2026-02-04 07:27:39
0
169
మదనపల్లె మార్కెట్కు సమీపంలో ఉన్న ఉమ్మడి చిత్తూరు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల రైతులు సుమారు 25 వేల హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు. రోజుకు 1500 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తున్నా, ధరలు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. 2023 జులైలో కిలో రూ. 200 దాటిన ధర, కొన్నిసార్లు రూ. 2కి పడిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితి స్థానిక రైతుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీలో మళ్లీ 'నక్ష' సర్వే.. ఇక ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాపర్టీ కార్డు.
నగరాలు, పట్టణాల్లోని ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ...
ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్.
మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్
పానకాల...
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్లక్ష్యాన్ని సహించేది లేదు....!
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: CM రేవంత్ రెడ్డి
భారత్ అవాజ్ న్యూస్:12 మే...
మానవత్వం మరచిన కఠినాత్ముడికి మరణశిక్ష పడాలి.... ఎమ్మెల్యే జహ.
మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా...
దర్శి సీఎం. ఆర్. ఎఫ్ చెక్కుల పంపిణీ
దర్శిలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ
కూటమి ప్రభుత్వంనుంచి దర్శి నియోజకవర్గంలోని అనారోగ్య...