మదనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. రైతు కు తీవ్ర గాయాలు.

0
148

మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి చెందిన రైతు వెంకటరెడ్డి (46) తీవ్రంగా గాయపడ్డాడు. సీటీఎం గంగ జాతర చూసుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, మదనపల్లి మీదుగా వెళ్తున్నప్పుడు తట్టివారిపల్లి బైపాస్ వద్ద ఖుషి డాబా సమీపంలో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శివాజీ అనసూయ లో ఎవరిని సమర్థిస్తారు?హీరోయిన్ల డ్రెస్సులు పై శివాజీ కామెంట్స్
శివాజీ, అనసూయలో ఎవరిని సమర్ధిస్తారు ? హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ వ్యాఖ్యలు  దానికి...
By Rajini Kumari 2025-12-24 10:43:59 0 173
Andhra Pradesh
మహిళా కానిస్టేబుల్ జయ శాంతి స్ఫూర్తిగాద హోం మినిస్టర్ అనిత
కర్తవ్యం జయశాంతి!   కన్నప్రేమnu kartavyaanni samanvayam chEsina మహిళా కానిస్టేబుల్ జయశాంతి...
By Rajini Kumari 2026-01-20 10:29:13 0 141
Andhra Pradesh
శ్రీరామనవమి: గ్రీన్ హార్ట్ సేవా సంస్థ శుభాకాంక్షలు.
మదనపల్లెలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా గ్రీన్ హార్ట్ సేవా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రజలకు...
By Pagadala Venkateswar 2026-03-27 04:10:14 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com