షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా శ్మశాన వాటికను పరిశీలించిన :నజీర్ అహ్మద్

0
29

షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాం. , స్థానిక ఆనందపేటలోని ముస్లిం శ్మశాన వాటికను పరిశీలించి శానిటేషన్, ఇతర సదుపాయాల కల్పనపై అధికారులకు సూచనలిచ్చాం. ముస్లిం మైనారిటీలు రాత్రంగా జాగారం ఉండి ప్రత్యేక దువా చేస్తారు. దానధర్మాలు వంటి కార్యక్రమాలు చేపట్టి, మరణించిన తమ కుటుంబీకులు, బంధువుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించే పెద్దల పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం.

Search
Categories
Read More
Telangana
గద్దర్ చిత్రపటం లేకుండా అవార్డు లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్అవార్డుల ప్రాథనోత్సవానికి హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా...
By Sidhu Maroju 2025-06-14 08:09:03 0 1K
Andhra Pradesh
దీన్ని మీద జంగంపల్లిలో భూ వివాదం.
మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు...
By Pagadala Venkateswar 2026-01-29 07:42:16 0 43
Andhra Pradesh
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ !!
భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR)ఆజాద్ భవన్, ఐ.పి. ఎస్టేట్, న్యూఢిల్లీ 110002ICCR ద్వారా...
By Hari Krishna 2025-12-28 02:30:01 0 123
Andhra Pradesh
అంజుమన్‌ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్‌ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే...
By John Baji 2026-02-11 06:40:27 0 44
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com