తండ్రిని మోసం చేసిన కూతురు – ఎస్పీకి వృద్ధ దంపతుల ఫిర్యాదు.

0
24

ఇంటి మరమ్మత్తుల పేరుతో పత్రాలపై సంతకాలు చేయించుకుని, ఇల్లు తన పేరున రిజిస్టర్ చేసుకుని, అనంతరం ఇంటి నుంచి తరిమేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు అన్నమయ్య జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. మదనపల్లికి చెందిన షేక్ అబ్దుల్ మజీద్ (89), షానాజ్ బేగం దంపతులు తమ రెండో కుమార్తె షేక్ రఫియా, ఆమె భర్త షేక్ మొహమ్మద్ తమను మోసం చేశారని ఆరోపించారు. ఇంటి పన్ను చెల్లించేందుకు వెళ్లగా ఇల్లు తమ పేరుపై లేదని తెలిసిందని, ప్రశ్నించగా వేధింపులకు, దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు ఎస్పీని కోరారు.

Search
Categories
Read More
Telangana
బాలీవుడ్ లో రికార్డు బ్రేక్...
రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్గా ఇప్పటివరకు...
By Yadamma Raju Gajapaga 2025-12-23 08:02:53 0 306
Andhra Pradesh
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ని కోటేశ్వరరావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గత కొన్ని రోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్ని కోటేశ్వరావు గారు అనారోగ్యంతో...
By Rajini Kumari 2026-01-25 11:08:53 0 83
Andhra Pradesh
వడ్డమానూరులో రైతులు ప్రజలు కోరినట్టు గ్రామసభ నిర్వహించాలి
*వడ్డమాను లోరైతులు, ప్రజలు కోరుతున్న విధంగా గ్రామసభ నిర్వహించాలి*   *వడ్డమాను రైతులు,...
By Rajini Kumari 2026-02-06 09:37:03 0 34
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com