దివ్యాంగుల కోసం బీజేపీ నాయకులు విన్నపాలు

0
382

పుట్టే ప్రతి పౌరుడి కి జీవించే హక్కు. అడిగే హక్కు . సద్విని యోగం చేసుకొనే హక్కు భారత రాజ్యాంగం ద్వారా తెలియ పరిచి నది.అందులో ఆ హక్కును పొందాలంటే దివ్యాంగులు నానా పాట్లు పడుతున్నారు దివ్యాంగుడు తన దివ్యంగత్వాన్ని నిరూపించుకునే పరిస్థితి ఏర్పడింది.ఇక్కడ అధికారు లకు నిర్లక్షం మంచిది కాదని దివ్యాంగుల కోసం నాణ్యమైన సేవ కోసం ఆలోచనలు చేయడం  భారతీయ జనతా పార్టీ కోరుకొంటోంది.

భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోఉన్న దివ్యాంగుల వద్ద నుండి వారి ఆవేదనలను బాధ లను మనస్సు కలిచివేసింది దివ్యాంగుల సర్టిఫికెట్ కోసం నానా బాధలు పడుతూ . సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుందో అని దివ్యాంగులు వెయ్యి కన్నులతో ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది 

సర్టిఫికెట్ ఎందుకు రిజెక్ట్ అయింది అని చెప్పేవారు కరువు ఐనారు ప్రభుత్వపు జారీ చేస్తారు. పెన్సన్. విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పటికి ది వ్యాంగుల కోసం సచివాలయం చుట్టూ.ఆస్పత్రుల చుట్టూ 6నుంచి 9మంది అధికారుల చుట్టూ నెలల పాటు తిరగా ల్సిన పరిస్థితి నెల కొంది ఉన్న పనిని సులభంగా చేయడానికి సాంకేతిక పరీక్షలు ఏదు రౌతున్నాయని అధికారులు ఎందుకు గమనించలేదని భారతీయ జనతా పార్టీ చెబుతుంది.

 భారతీయ జనతా పార్టీ కోరేది ఒకటే         ఒక కౌంటర్  వద్ద కు  పరీక్ష చేయుటకు దివ్యాన్గులు  దగ్గరికి  అధి కారులు  వెళ్ళడం లేదు అని ప్రజల వాదన.  ది వ్యాంగుల క్యాంపు లు లుకు ఇంటింటా దివ్యాంగులను వెరిఫికేషన్ చేసి సదరన్ పించన్  ఒకే ప్రక్రియలో జరగా లి                                                         దివ్యాంగులకు కావాల్సింది దయ. కరుణ. కాదు  వారికి కావా ల్సిన ది వారి హక్కు. కన్నీళ్ళ  పై లు మీద మునిగి పోకు డదు. అది మన పాలనలను  కదిలించాలి. ఇదే భార తీయ జనతా పార్టీ కోరు కున్నది                      కేంద్ర ప్రభుత్వము రైట్స్ తో  డిస్టి బుస్టీస్ యాక్ట్ 2016 ద్వా రా ది వ్యాంగుల విపక్షత లేకుండా  కనీసం 40/ శా తం  మూల ప్రమాణ ము లు నిర్దేశించి  ఏ రకం వై ద్యం ఏలా ఉంటుందో లెక్కించాలని  మార్గ దర్శాలను ఇవ్వాలి.

అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు గల UD ID విధానం రూపొందించాలి  ది వ్యాంగులు తలుపు తట్టి సేకరించ వలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు దరితనం తో పని చేయా లని. ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ లు  సులభ తర ప్రక్రియ ల తో ముందుకు వెళ్లాలని  అధికారులు ద్వారా భారతీయ జనతా పార్టీ కోరుకొంటుంది. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన వారిలో  జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశు రామ రాజు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ములక ల పల్లి ప్రకాష్.  నాయకులు. తదితరులు పాల్గొ న్నా రు

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
చీరాల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు  శ్రీ తెన్నేటి...
By Gadiyapudi Narendra 2026-02-23 12:27:08 0 112
Telangana
నిండుమనసుతో హాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటా: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
డివిజన్ ఎం.ఎన్.రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయ కమ్యూనిటీ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో...
By Sidhu Maroju 2025-06-15 11:43:54 0 1K
Media Academy
Digital Journalism: Telling Stories in a Modern World
Digital Journalism: Telling Stories in a Modern World The world has gone digital—and so...
By Media Academy 2025-04-29 08:15:04 0 3K
Andhra Pradesh
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్...
By Gadiyapudi Narendra 2025-12-28 16:14:21 0 313
Telangana
52 మంది మావోయిస్టులు లొంగుబాటు
52 మంది మావోయిస్టులు లొంగుబాటు ఛత్తీస్‌గఢ్‌లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట...
By Pinnehasan Odela 2026-01-15 14:16:22 0 164
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com