సింగరేణి టెండర్ల సెగ.. పాలేరు మాజీ MLA
Posted 2026-02-02 09:16:41
0
223
పాలేరు మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంలో ఆయన చిన్న అల్లుడు సృజన్ రెడ్డిపై సొంత BRS నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు BRS సిద్ధమవ్వడం గమనార్హం. ఓవైపు పార్టీ సిద్ధాంతం, మరోవైపు అల్లుడిపై విమర్శల మధ్య కందాల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ టాపిక్ నుంచి ఎలా బయటపడతారనేది చర్చనీయాంశమైంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన...
Monsoon Fury Knocks Early
Goa experienced its strongest pre-monsoon activity of the season yesterday, triggering a...
స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం. మేకింగ్ ఇండియాకి మద్దతు ఇద్దాం
పత్రికా ప్రకటన విజయవాడ
*• స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం మేకిన్ ఇండియాకి...
Grid Failure and Hospital Blackout Spark Outrage in North Goa
A massive central grid failure severely crippled North Goa, plunging popular coastal belts into...
ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద కార్ల పార్కింగ్ - పొంచి ఉన్న ప్రమాదం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలోని భారీ...