మదనపల్లి లో ఆస్తి కోసం మహిళపై దాడి.. ఆత్మహత్యాయత్నం.

0
92

మదనపల్లి మండలం బొగ్గిటివారిపల్లెలో ఆదివారం ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గ్రామానికి చెందిన రాజేశ్వరి (40) భూమిని అదే గ్రామానికి చెందిన నీలావతి, శ్యాము, శ్రీనివాసులు అక్రమంగా దొంగ పత్రాలతో రాయించుకున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై జరిగిన గొడవలో రాజేశ్వరిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో మనస్తాపం చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు
*మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు*      *సెక్యూరిటీ, శానిటేషన్...
By Rajini Kumari 2026-02-23 10:23:51 0 85
Andhra Pradesh
నీట్ పరీక్షకు జిల్లాలో ఆరు కేంద్రాలు
మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి...
By Boiena Rajesh 2026-02-26 15:07:12 0 148
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించిన పోతిన మహేష్ అండ్ టీం చార్లెస్ పిజా కబ్
మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న దానికి ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిలోకి భగవంతుని...
By Rajini Kumari 2025-12-25 11:15:30 0 195
Punjab
Punjab Launches Global Training Drive to Transform School Education
Chandigarh: Determined to create a world-class learning environment, the Bhagwant Singh Mann...
By BMA ADMIN 2025-05-20 07:53:40 0 2K
Andhra Pradesh
నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి..
గుంటూరు: నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి...
By SivaNagendra Annapareddy 2025-12-13 08:04:34 0 258
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com