ఆయుష్ ఆసుపత్రి భవనం భూమీ పూజ

0
522

ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం జోన్ -1 పరిధి లో గల అనకాపల్లి జిల్లా గోలు గొండ మండలం ఏజెన్సీ లక్ష్మి పురం లో ఆయుష్ ఆసుపత్రి భవనం కు స్థానిక ఎంఎల్ ఏ శాసన సభ స భా పతి చింత కాయల అయ్యన్న పాత్రుడు భూ మి పూజ చేశారు. మండల ప్రజలు అందరూ చెట్టు వన మూలి క లు తో తయారు చేసిన మందులను వాడి అందరూ ఆరోగ్య వంతులవ్వా లని    సభాపతి అన్నారు. ప్రాంతీయ ఉపసంచా లాకులు డాక్టర్ .కైపు శ్రీని వాసు లు మాట్లాడు తు జాతీయ ఆయుష్ శాఖ మిస్స న్ ద్వారా భవనంనకు30 లక్షలు మంజూరు  ఐనట్లు చెప్పారు . కాబట్టి ప్ర జ లు ఈ అవ కాశం ను విని యో గించు కోవ లన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ హేమలత. ఇంజనేర్స్.ప్రజలు పా ల్గో ఉన్నారు

 

 

.

 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
స్టాలిన్ యుహాత్మక అడుగు
*`స్టాలిన్ వ్యూహాత్మక అడుగు !_*   _డీఎంకే ఎమ్మెల్యేలకు చెన్నై విడిచి వెళ్లొద్దని ఆదేశాలు_...
By Rajini Kumari 2026-05-08 13:42:46 0 73
Andhra Pradesh
బుద్ధునికొండపై నిషేధాజ్ఞలు తొలగించాలి: సీఎంకు వినతి.
మదనపల్లె బుద్ధునికొండపై విధించిన సెక్షన్ 163 నిషేధాజ్ఞలను తొలగించి, పూజలకు అనుమతి ఇవ్వాలని...
By Pagadala Venkateswar 2026-03-10 04:42:04 0 107
Andhra Pradesh
మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి అధికారుల బాధ్యతే: ఎమ్మెల్యే.
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆయా శాఖల అధికారుల బాధ్యతేనని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. సోమవారం...
By Pagadala Venkateswar 2026-01-20 06:31:10 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com