పిఎం సూర్య ఘర్ లక్ష్యాలు సాధించాలి.

0
185

గుంటూరు జనవరి 21: జిల్లాలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు అధికారులను ఆదేశించారు.

ల్యాండ్ సర్వే పూర్తయిన ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

బ్యాంకులు లబ్ధిదారులకు రుణాలు త్వరగా మంజూరు చేయాలని, ప్రతి వారం ప్రగతి నివేదిక రావాలని స్పష్టం చేశారు.మార్చి 31 లోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కొన్ని గ్రామాల్లో 100% సూర్య ఘర్ అమలు లక్ష్యంగా పని చేయాలని తెలిపారు.

📊 ప్రస్తుత ప్రగతి

▪️ రిజిస్ట్రేషన్లు: 18,285

▪️ సోలార్ ఏర్పాటు గృహాలు: 6,165.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో డ్రైనేజీ సమస్యలు తన దృష్టికి రావడంతో తన సొంత...
By Sadaq Sadaq 2026-05-23 02:13:05 0 36
Andhra Pradesh
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె యువకుడు మృతి.
కర్ణాటకలోని చింతామణిలో సొంత పనిమీద వెళ్లిన మదనపల్లెకు చెందిన సమీర్ భాష (38) శుక్రవారం వేకువజామున...
By Pagadala Venkateswar 2026-03-27 04:01:07 0 169
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ గుంటూరు పర్యటన... పలువురు నేతలపై కేసులు నమోదు.
గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్ జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన...
By Pagadala Venkateswar 2026-02-06 14:17:12 0 140
Andhra Pradesh
పెదవడ్లమూడి గ్రామంలో 1,75,000 చెక్కు పంపిణీ
*పెద్దవడ్లపూడి గ్రామంలో1,75,000/- రూపాయల ఎల్ ఓ సి చెక్కు పంపిణీ*    *మంత్రి నారా...
By Rajini Kumari 2026-01-02 12:37:08 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com