పిఎం సూర్య ఘర్ లక్ష్యాలు సాధించాలి.
గుంటూరు జనవరి 21: జిల్లాలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు అధికారులను ఆదేశించారు.
ల్యాండ్ సర్వే పూర్తయిన ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
బ్యాంకులు లబ్ధిదారులకు రుణాలు త్వరగా మంజూరు చేయాలని, ప్రతి వారం ప్రగతి నివేదిక రావాలని స్పష్టం చేశారు.మార్చి 31 లోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కొన్ని గ్రామాల్లో 100% సూర్య ఘర్ అమలు లక్ష్యంగా పని చేయాలని తెలిపారు.
📊 ప్రస్తుత ప్రగతి
▪️ రిజిస్ట్రేషన్లు: 18,285
▪️ సోలార్ ఏర్పాటు గృహాలు: 6,165.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ హెచ్చరిక
నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు...
జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్
హెచ్చరిక ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్
ప్రచుర్ణార్ధం:
"నశీర్ అహమ్మద్ చరిత్ర పుస్తకాలను ఉర్దూలోకి అనువదించి ప్రచురిస్తాం"
-...
విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు
విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు...
పాము కాటుకు గురైన వృద్ధురాలు.. చికిత్స పొందుతూ మృతి
పాము కాటుకు గురైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గంట్యాడలో జరిగింది.మండలంలోని...
వేటపాలెం రోమన్ క్యాతిలిక్ మిషన్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్బంగా పరిశుద్ధ సిలువ మార్గ ధ్యానములు.
సర్వమానవాళి పాప పరిహారమునకై జేసు క్రీస్తు ప్రభువు సిలువను మోసి, తన రక్తం చిందించి, సిలువపై...