ఆయుష్ ఆసుపత్రి భవనం భూమీ పూజ

0
496

ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం జోన్ -1 పరిధి లో గల అనకాపల్లి జిల్లా గోలు గొండ మండలం ఏజెన్సీ లక్ష్మి పురం లో ఆయుష్ ఆసుపత్రి భవనం కు స్థానిక ఎంఎల్ ఏ శాసన సభ స భా పతి చింత కాయల అయ్యన్న పాత్రుడు భూ మి పూజ చేశారు. మండల ప్రజలు అందరూ చెట్టు వన మూలి క లు తో తయారు చేసిన మందులను వాడి అందరూ ఆరోగ్య వంతులవ్వా లని    సభాపతి అన్నారు. ప్రాంతీయ ఉపసంచా లాకులు డాక్టర్ .కైపు శ్రీని వాసు లు మాట్లాడు తు జాతీయ ఆయుష్ శాఖ మిస్స న్ ద్వారా భవనంనకు30 లక్షలు మంజూరు  ఐనట్లు చెప్పారు . కాబట్టి ప్ర జ లు ఈ అవ కాశం ను విని యో గించు కోవ లన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ హేమలత. ఇంజనేర్స్.ప్రజలు పా ల్గో ఉన్నారు

 

 

.

 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
మదనపల్లి : బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి...
By Pagadala Venkateswar 2026-02-22 10:52:39 0 79
Andhra Pradesh
మదనపల్లెలో భర్త ఇంటి ముందర భార్య ధర్నా
మదనపల్లెలోని ప్రశాంత్ నగర్ లో ఆదివారం భర్త కృష్ణ ఇంటి ముందు భార్య రోజా రాణి ధర్నాకు దిగింది. భర్త...
By Pagadala Venkateswar 2026-01-25 12:33:40 0 101
Andhra Pradesh
AP Pensions: ఏపీలో పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ.
ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేత...
By Pagadala Venkateswar 2026-01-28 10:35:33 0 88
Andhra Pradesh
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు  కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు ,...
By Gadiyapudi Narendra 2026-01-07 10:07:30 0 145
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com