పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన

0
125

సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల వ్యాధుల నివారణ, పిడుదుల నివారణకు పిచికారి, గర్భాశయ వ్యాధులు, దూడలకు నట్టల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శ్రీనివాసుల నాయుడు, మండల పశువైద్యాధికారి, ప్రజలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
హ్యాపీ బర్త్డే జగన్ అన్న
మూకుమ్మడిగా మీద పడితే తప్ప, ఒకొక్కడిగా వస్తే ముక్కలు, అయిపోతాం అనే భయం ఆ పార్టీలకి ఎప్పటికీ...
By Rajini Kumari 2025-12-21 12:27:47 0 217
Andhra Pradesh
అధికారులను అభినందించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ.
పదేళ్ల క్రితం నాటి హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు: అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Pagadala Venkateswar 2026-01-23 06:07:59 0 119
Andhra Pradesh
శ్రీ శక్తి అమ్మ స్వామి ఆశీర్వాదాలు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ...
By Benguluri Madhubabu 2026-04-18 14:08:27 0 153
Andhra Pradesh
* *ఖనిజాల శాఖ ఉద్యోగిపై ఏసీబీ దాడులు.*
* *_ఖనిజాల శాఖ ఉద్యోగిపై ఏసీబీ దాడులు.._* * *_ప్రకాశం జిల్లా:_* * _భూగర్భ ఖనిజాల శాఖ కార్యాలయ...
By Chennaiah Kati 2026-02-07 17:34:53 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com