నిమ్మనపల్లి: ఆస్తిలో వాటా అడిగిన అక్కపై తమ్ముడు కర్రతో దాడి.

0
91

ఆస్తిలో వాటా అడిగినందుకు అక్కపై తమ్ముడు కర్రతో దాడి చేసిన ఘటన బుధవారం నిమ్మనపల్లిలో చోటు చేసుకుంది. గార బురుజు వడ్డీపల్లికి చెందిన రెడ్డమ్మ (56) తన తండ్రి నుంచి వచ్చిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో వాటా అడగడంతో, ఆ భూమిని సాగు చేసుకుంటున్న తమ్ముడు మంజునాథ ఆగ్రహించి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, నిమ్మనపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత
*విజయవాడ   దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా నిలిపివేత     దుర్గగుడికి...
By Rajini Kumari 2025-12-27 10:39:41 0 161
Telangana
గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా
మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి గెలిపించండి    కొత్తగూడ డిసెంబర్ 15, (భారత్...
By Bittu Bittu 2025-12-16 07:29:03 0 272
Andhra Pradesh
గుంటూరు సిటీని సర్వనాశనం చేశారు
కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు....
By John Baji 2025-12-30 12:25:46 0 117
Andhra Pradesh
అక్రమ మద్యం కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కోర్టుకు హాజరు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము సోమవారం ఉదయం...
By Pagadala Venkateswar 2026-02-16 04:51:31 0 115
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com