ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC-welfare) జాయింట్ కమిటీ సమావేశాo

0
202
చీరాల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC-welfare) జాయింట్ కమిటీ సమావేశానికి చైర్మన్ బీద రవిచంద్ర గారు మరియు కమిటి సభ్యులు నరసరావుపేట శాసన సభ్యులు చదలవాడ అరవింద బాబు గారు, కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు, పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గార్ల తో కలిసి పాల్గొన్నాను.
ఈరోజు అసెంబ్లీ హాల్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమలు గురించి బీసీ సంక్షేమ స్కూల్స్ ప్రీ మెంట్ హాస్టల్స్. పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్. ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్. తల్లికి వందనం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు. సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలు. ఎన్టీఆర్ విదేశీ విద్య. ఏపీ బీసీ స్టడీ సర్కిల్స్. బీసీ హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలు. బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణలు. ఎస్ ఆర్ శంకర నాలెడ్జి సెంటర్ లు సంబంధించినటువంటి విద్యా పథకాలు మరియు BC లాకు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలుమీద మాట్లాడం జరిగింది.
ఈ కార్యక్రమానికి శాసనసభ అధికారులు మరియు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు అధికారులు పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు.
ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో...
By Pagadala Venkateswar 2026-05-14 06:01:31 0 53
Andhra Pradesh
నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు రవిచంద్ర గారికి సత్కారం
*నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారిని వారి నివాసంలో...
By Rajini Kumari 2025-12-24 10:50:42 0 162
Andhra Pradesh
పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – గంజాయి నిర్మూలనే లక్ష్యంగా విస్తృత పోలీస్ తనిఖీలు.
📍 గుంటూరు జిల్లాలో గంజాయి సహా అన్ని రకాల మత్తు పదార్థాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడమే...
By John Baji 2026-01-11 06:11:08 0 161
Assam
PM Modi Visits Assam, Celebrates Bhupen Hazarika Centenary & Launches Projects
PM #NarendraModi visited #Assam on September 13 for a two-day trip.He attended Dr. Bhupen...
By Pooja Patil 2025-09-13 11:16:37 0 188
Sikkim
Sikkim to Charge ₹50 Entry Fee for Tourists from March 2025
The Sikkim government has introduced a mandatory ₹50 entry fee for tourists from March 2025 (with...
By Bharat Aawaz 2025-07-17 07:27:42 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com