చీరాలలో తెల్లవారుజామున దొంగల బీభత్సం

0
186

చీరాల: 8 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణ
బాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని గాంధీనగర్ పంచాయతీలో ఉన్న మహాత్మా గాంధీ హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్న ఆంజనేయులు ఇంటిలోకి మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేస్తూ, ఇంట్లో ఉన్న మహిళ ఒంటిపై ధరించిన 8 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా...
By Gadiyapudi Narendra 2026-03-17 11:50:35 0 256
Jharkhand
16-Day Durga Puja Festival Kicks Off at Maa Ugratara Temple |
The 16-day grand Durga Puja festival has commenced at the Maa Ugratara Temple in Latehar...
By Pooja Patil 2025-09-16 07:46:25 0 177
Andhra Pradesh
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం  ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-01-15 07:25:28 0 225
Telangana
Hearing on MLA Disqualification Petitions to Conclude Today
  ​Hyderabad: The hearing on the disqualification petitions filed against MLAs following...
By G k Nookala 2026-03-05 09:58:33 0 160
Andhra Pradesh
మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే: పల్నాడు కలెక్టర్
పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్పై కలెక్టర్ కృతికా శుక్లా...
By John Baji 2026-01-03 02:15:10 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com