స్వాతంత్ర్య సమరయోధుల కుమారులకు గణతంత్ర దినోత్సవం నాడు ఘన సన్మానం.

0
125

రామసముద్రం మండల కేంద్రానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు గంజి శ్రీనివాసరావు దేశానికి చేసిన సేవలకు గాను ఆయన కుమారులైన సీతారామయ్య, బాపూజీలను గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మదనపల్లిలోని బీటి కళాశాల పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా సత్కరించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిలి, కలెక్టర్ నిశాంత్ కుమార్ పూలమాలలు వేసి, శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Direct train from srikakulam road to tirupati
ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు. నేడు శ్రీకాకుళం రోడ్ – తిరుపతి...
By G k Nookala 2026-04-13 22:05:30 0 173
Telangana
కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్
హైదరాబాద్: కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్...
By Ponnala Srinivasrao 2026-04-22 02:00:25 0 75
Telangana
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల జీవన్ రెడ్డి...
కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని భావోద్వేగంతో ప్రకటించిన సీనియర్...
By Ponnala Srinivasrao 2026-03-24 00:53:39 0 153
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు...
By Kothuru Murali 2026-03-06 11:43:05 0 112
Telangana
Exhibition
From January 1st 2026 exhibition opening. 
By G k Nookala 2025-12-29 14:21:22 0 288
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com