పుంగనూరు: ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. పట్టాదారులు

0
58

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 337/3కు చెందిన భూమిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పట్టాదారులు కే. గౌరమ్మ, కే. చంద్రప్ప శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. తాము ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదని, తమ భూమినే సాగు చేస్తున్నామని స్పష్టం చేశారు. భూమిపై మునపు తీసుకున్న బ్యాంకు రుణ పత్రాలు తమ వద్ద ఉన్నాయని, అందుకు సంబంధించిన పత్రాలన్నీ మీడియాకు చూపించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Health & Fitness
No Link to Sudden Deaths and COVID Vaccination
There is no direct link between sudden deaths in adults and Covid-19 vaccines, the Ministry of...
By Bharat Aawaz 2025-07-03 08:31:56 0 3K
Andhra Pradesh
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు...
By Pagadala Venkateswar 2026-04-18 04:09:22 0 71
Andhra Pradesh
విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు
విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు...
By Mobbu Venkatramana 2026-03-22 09:26:13 0 241
Technology
Edge AI Set to Explode in Wearables by 2032
A new Counterpoint Research report reveals a massive shift toward on-device processing in the...
By Dunna Jessicaruth 2026-05-18 12:02:44 0 41
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com