అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు తో పాటు చీరాల పట్టణ సిఐలు సుబ్బారావు,నాగభూషణం, ఇంకొల్లు ఎస్ఐ సురేష్ తదితరులకు ప్రశంసా పత్రాలు

0
212
 
బాపట్ల: 77వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్ కుమార్ గారి అధ్యక్షతన బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతావిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్ కుమార్ గారు, సంయుక్త కలెక్టర్ భావనగారు , జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గారు,బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గార్ల తో కలిసి పాల్గొన్నాను.
జిల్లాలో విధి నిర్వహణలో విశేష ప్రతిభ చూపిన పలువురు పోలీసు అధికారులకు రిపబ్లిక్ డే పురస్కారాలు లభించాయి.సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో వారికి ఎస్పీ ఉమామహేశ్వర్, కలెక్టర్ వినోద్ కుమార్ లు ప్రశంసా పత్రాలు అందజేశారు.అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు,చీరాల వన్ టౌన్, టూ టౌన్ సిఐలు సుబ్బారావు,నాగభూషణం,ఇంకొల్లు ఎస్సై జి సురేష్,వన్ టౌన్ ఎస్ఐ హరిబాబు తదితరులకు ఈ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.
సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెడుపై మంచి గెలుపునకు సూచిక ఈ పండుగ అన్న సీఎం చంద్రబాబు సమత,...
By Pagadala Venkateswar 2026-03-03 05:46:21 0 120
Telangana
తెలంగాణ : ప్రభుత్వంతో చర్చలు సఫలం సమ్మె విరమించిన RTC కార్మికులు
RTC సమ్మె ఎట్టకేలకు ముగిసింది ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను...
By Sunka Santhosh 2026-04-25 04:47:35 0 139
Andhra Pradesh
పత్తి రైతులకు CCI కొనుగోలు ఆలస్యం: ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది
ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతులకు CCI (Cotton Corporation of India) కొనుగోలు కేంద్రాలు...
By Bharat Aawaz 2025-10-14 06:57:56 0 1K
Andhra Pradesh
ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు...
By Patan Khuddus 2026-05-11 09:37:27 0 283
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com