# కొత్తూరు మురళి.

0
73

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి దేవాలయం, సాక్షాత్తు అగస్త్య మహాముని లింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన పవిత్ర శైవక్షేత్రం. మాఘమాస సోమవారం సందర్భంగా ఓ భక్తుడు ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేయగా, సూర్య భగవానుడి లేలేత కిరణాలు ఆలయానికి తాకుతున్న అద్భుత దృశ్యం చూపరులను కట్టిపడేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పుంగనూరు వాసులు ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి విగ్రహ ఆవిష్కరణ
లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున...
By Vadla Egonda 2025-07-05 01:51:13 0 1K
Andhra Pradesh
వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.
అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్...
By Pagadala Venkateswar 2026-02-12 04:55:34 0 29
Andhra Pradesh
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*       *ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *కిడ్నీ...
By Rajini Kumari 2026-01-10 12:33:47 0 64
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com