మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.

0
119

మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రిపబ్లిక్ డే సందర్భంగా రెవెన్యూ యంత్రాంగంతో పాటు వివిధ శాఖల అధికారులు శకటాల ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను శకటాల ద్వారా ప్రతిబింబించారు. ముఖ్య అతిథులు, ప్రజలు ఈ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
సోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల...
By Kothuru Murali 2026-02-23 12:26:19 0 159
Bharat Aawaz
భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!
భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను,...
By Bharat Aawaz 2025-06-24 05:10:20 0 1K
Andhra Pradesh
మదనపల్లిలో ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలి: సీపీఎం.
మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్...
By Pagadala Venkateswar 2026-03-01 04:15:37 0 118
Telangana
నిజామాబాద్. సెక్యురిటికౌన్సిల్ లో(మహిళాదినోస్తవం)
నిజామాబాద్. నగరంలోని విజయలక్ష్మి గార్డేన్ లో మహిళా దినోస్థవం సంధర్బంగా ఏర్పాటు చెసినా సమవేషంలోన్...
By Sadaq Sadaq 2026-03-06 18:25:26 0 111
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com