గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే కోట్ల !!

0
137

కర్నూలు : నంద్యాల : డోన్

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

అనంతరం మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, తమ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న ఉద్యోగులను ఎమ్మెల్యే గారు అభినందించారు.

ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి, వారి సేవలను ప్రశంసించారు. ఇలాంటి ఉద్యోగుల కృషి వల్లనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతోందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కూడా చైర్మన్ సూచన !!
కర్నూలు :  కర్నూలు జిల్లాలో అనుమతులు లేకుండా లాడ్జీలు, ప్లాట్లు కొనుగోలు చేసినవారు వెంటనే...
By Hari Krishna 2025-12-21 14:19:30 0 98
Telangana
హైదరాబాద్‌లో కురిసిన వర్షం నగర వాతావరణాన్ని మారుస్తూ చల్లని గాలులను తెచ్చింది.
హైదరాబాద్‌-నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్, రంగారెడ్డి,...
By Bharat Aawaz 2025-08-12 06:20:09 0 583
Andhra Pradesh
తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే.
మదనపల్లి మండలం తట్టువారిపల్లి సచివాలయం వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ దీపతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్...
By Pagadala Venkateswar 2026-02-03 12:36:39 0 33
Assam
🚨 Mass Expulsion of Muslims in Assam Sparks Human Rights Outcry
Assam, India – July 2025: In a disturbing development, hundreds of Bengali Muslims,...
By Citizen Rights Council 2025-07-28 14:33:38 0 2K
Andhra Pradesh
లెఫ్ట్ పార్టీస్ ప్రెస్ స్టేట్మెంట్
వామపక్ష పార్టీలు ప్రచురణార్ధం/ప్రసారార్ధం :          విజయవాడ, తేది :...
By Rajini Kumari 2025-12-18 11:40:16 0 101
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com