అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు

0
245

జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14 రోజుల రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు

* ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన కోనంకి గంగారం, ఇతని డ్రైవర్ వీరేంద్రబాబు మరియు డ్రైవర్ డొక్కా హరి లను అరెస్టు చేసిన నాల్గవ పట్టణ పోలీసులు

* చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేంక్షించం... చర్యలు తప్పవు

* చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై గట్టిగా చర్యలు తీసుకోవాలన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర డిజిపి గార్ల ఆదేశాలతో పని చేస్తున్న పోలీసులు

- అనంతపురం నాల్గవ పట్టణ సి.ఐ జగదీష్ 

12/13.01.2026 తేదీల మధ్య రాత్రి అనంతపురం నగరంలోని నంబూరి వైన్ షాపు యజమానిని బెదిరించి...షాపును ధ్వంసం చేయడంతో పాటు నిప్పంటించి సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం కలిగించారు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. ఇదే కేసులో... పరారరీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను తాజాగా అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సి.ఐ జగదీష్ తెలిపారు. ఈ ముగ్గురికి గౌరవ కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తు ఉత్తర్వులు ఇవ్వడంతో జిల్లా జైలుకు తరలించామన్నారు.

* ప్రస్తుతం అరెస్టయిన నిందితుల వివరాలు:1) కోనంకి గంగారాం, శ్రీనగర్ కాలనీ, అనంతపురము 2) కోనంకి గంగారం డ్రైవర్ అయిన వీరేంద్రబాబు3) డొక్కా హరి, రుద్రంపేట, అనంతపురం ఈ ముగ్గుర్ని ఈరోజు గౌరవ జడ్జి గారి ముందు హాజరు పరిచామని... ఈ ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గౌరవ జడ్జి గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను జిల్లా జైలుకు తరలించామని సి.ఐ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విషప్రచారం ఇకనైనా ఆపాలి దేవినేని అవినాష్ కామెంట్స్
*విజయవాడ*   *తిరుపతి లడ్డు ప్రసాదం పై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమినేతలకు మంచి బుద్ధి...
By Rajini Kumari 2026-01-31 10:52:57 0 154
Andhra Pradesh
కర్నూలు జిల్లాలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమాలు
కర్నూలు : కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో రాత్రి బస...
By Hari Krishna 2025-12-14 06:24:53 1 363
Andhra Pradesh
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒంగోలులో మాజీ ప్రధాని అండ్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ PVN Madhav గారు నిన్న సాయంత్రం ఒంగోలులో మాజీ ప్రధాని...
By Rajini Kumari 2025-12-16 07:39:44 0 149
Andhra Pradesh
TTD: తిరుమల వెళ్లకుండానే శ్రీవారి డాలర్లు.. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి!
శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న టీటీడీ దేశవ్యాప్తంగా...
By Pagadala Venkateswar 2026-03-11 03:26:53 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com