అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు

0
248

జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14 రోజుల రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు

* ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన కోనంకి గంగారం, ఇతని డ్రైవర్ వీరేంద్రబాబు మరియు డ్రైవర్ డొక్కా హరి లను అరెస్టు చేసిన నాల్గవ పట్టణ పోలీసులు

* చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేంక్షించం... చర్యలు తప్పవు

* చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై గట్టిగా చర్యలు తీసుకోవాలన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర డిజిపి గార్ల ఆదేశాలతో పని చేస్తున్న పోలీసులు

- అనంతపురం నాల్గవ పట్టణ సి.ఐ జగదీష్ 

12/13.01.2026 తేదీల మధ్య రాత్రి అనంతపురం నగరంలోని నంబూరి వైన్ షాపు యజమానిని బెదిరించి...షాపును ధ్వంసం చేయడంతో పాటు నిప్పంటించి సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం కలిగించారు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. ఇదే కేసులో... పరారరీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను తాజాగా అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సి.ఐ జగదీష్ తెలిపారు. ఈ ముగ్గురికి గౌరవ కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తు ఉత్తర్వులు ఇవ్వడంతో జిల్లా జైలుకు తరలించామన్నారు.

* ప్రస్తుతం అరెస్టయిన నిందితుల వివరాలు:1) కోనంకి గంగారాం, శ్రీనగర్ కాలనీ, అనంతపురము 2) కోనంకి గంగారం డ్రైవర్ అయిన వీరేంద్రబాబు3) డొక్కా హరి, రుద్రంపేట, అనంతపురం ఈ ముగ్గుర్ని ఈరోజు గౌరవ జడ్జి గారి ముందు హాజరు పరిచామని... ఈ ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గౌరవ జడ్జి గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను జిల్లా జైలుకు తరలించామని సి.ఐ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: మన్ కీ బాత్... ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం చంద్రబాబు
'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం ప్రజలను ప్రశంసించిన ప్రధాని మోదీ జల వనరుల పునరుద్ధరణలో వారి...
By Pagadala Venkateswar 2026-01-25 12:18:00 0 96
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం:లో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పుంగనూరు...
By Kothuru Murali 2026-02-16 11:26:14 0 108
Andhra Pradesh
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్ కమిషనర్
కర్నూలు సిటీ :  అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-20 12:18:00 0 114
Andhra Pradesh
మహిళల మాన ప్రాణాలకు భద్రత లేదా. - జిల్లాలో శాంతిభద్రతలు కరువు. - కూటమి పాలనలో రక్షణ లేని రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రం - పూజిత.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా...
By Ratna Sekhar 2026-03-11 07:09:39 0 139
Bharat Aawaz
భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!
భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను,...
By Bharat Aawaz 2025-06-24 05:10:20 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com