ఈ రోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ఆశయాలకి ఆకర్షితులై

0
98

ఈరోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలకి ఆకర్షితులై వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది చింతలపూడి మండలంలో....

చింతలపూడి మండలంలో లో జనసేనకు ప్రజల ఘన మద్దతు

ఈరోజు చింతలపూడి టౌన్లోని జనసేన పార్టీ కార్యాలయం ప్రజా సంకల్పానికి సాక్షిగా నిలిచింది.

చింతంపల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపి నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ సీపీ పార్టీకి రాజీనామా చేసి 50 కుటుంబాలు తమ రాజకీయ భవిష్యత్తును ప్రజల పార్టీ అయిన జనసేన పార్టీతో ముడిపెట్టుతూ అధికారికంగా చేరాయి.

ఈ కీలక కార్యక్రమం చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ మేక ఈశ్వరయ్య గారు ఏఎంసీ చైర్మన్ గౌ|| శ్రీ చీదరాల దుర్గా పార్వతి మధుబాబు గారు మరియు ఆధ్వర్యంలో గౌరవప్రదంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల JanaSena Party నాయకులు చింతపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు....

Like
1
Search
Categories
Read More
International
PM Narendra Modi held wide-ranging talks with President John Dramani Mahama of Ghana at the iconic Jubilee House, Ghana......
Both leaders reaffirmed the warm and time-tested ties between 🇮🇳 & 🇬🇭, and discussed ways to...
By Bharat Aawaz 2025-07-03 07:24:41 0 2K
Telangana
వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  కృషితో అల్వాల్ ఆదర్శనగర్...
By Sidhu Maroju 2025-09-26 08:49:23 0 178
Andhra Pradesh
నాగ బోతు రమేష్ నాయుడు
*నాగోతు రమేష్ నాయుడు*   బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం...
By Rajini Kumari 2025-12-13 09:29:29 0 156
Telangana
సమస్యల పరిష్కార దిశగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2025-12-21 09:01:07 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com