Chandrababu Naidu: గన్నవరం ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు.

0
131

విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు

రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపారు.

 

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రితో విస్తృతంగా చర్చించారు. కేంద్ర - రాష్ట్రాల మధ్య సమన్వయం, అభివృద్ధి సంబంధిత అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

 

ఈ సమావేశంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్ పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
NIRD బ్రిక్స్ తయారీ పైSHG మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభంMP కేశినేని శివనాద్ ఆధ్వర్యంలో
ప్ర‌చుర‌ణార్థం 18-12-2025   ఎన్.ఐ.ఆర్.డి లో బ్రిక్స్ త‌యారీ పై ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-18 13:26:26 0 176
Andhra Pradesh
మదనపల్లెలో పురిటిబిడ్డ మృతి: కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు.
ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్...
By Pagadala Venkateswar 2026-02-26 11:19:50 0 98
Telangana
నారిశక్తి గళం ఎటుపోయింది ?
మహిళా సాధికారత గురించి, నారిశక్తి గురించి వేదికల మీద గంభీరమైన ప్రసంగాలు చేసే 'మహిళా సేన' ఇప్పుడు...
By Ponnala Srinivasrao 2026-05-13 01:05:39 0 63
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: బాణసంచా కేంద్రాల మూసివేతకు ఎస్పీ ఆదేశం.
కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో, జిల్లాలోని టపాసుల తయారీ మరియు విక్రయ కేంద్రాలపై ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-04 11:49:09 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com