పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.

0
151

పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని, పుంగనూరు బీడీ కాలనీ, హనుమంతురైదిన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్ లు, పెన్, పెన్సిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఇబ్రాహీం, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ లాల్, యూనిట్ ఇంచార్జి షామీర్ లాల్, టీడీపీ నాయకులు నూరుల్లా, నాసిర్, ఇమ్రాన్, రాజు (మునీర్), సల్మాన్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి...
By BABJI DADALA 2026-03-02 14:21:12 0 231
Bihar
Mining Jackpot: Rare Minerals Found in Banka & Bhagalpur
Bihar is emerging as a massive hotspot on India’s mineral map. The state government...
By Dunna Jessicaruth 2026-05-21 05:27:41 0 51
Andhra Pradesh
మైనర్ బాలిక కిడ్నాప్: జనసేన నేత సాయినాథ్ స్పందన.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై...
By Pagadala Venkateswar 2026-02-23 06:48:54 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com