AP LRS: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును పొడిగింపు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

0
360

AP LRS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న పనులు.. టైముకి పూర్తవ్వట్లేదు. LRS కోసం ఇచ్చిన గడువు ఏమాత్రం సరిపోలేదు. ప్రజలు ఆసక్తి చూపలేదు. దాంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. ఇప్పుడైనా ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలని అంటోంది. దీని పూర్తి వివరాలు చూద్దాం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును ఏప్రిల్ 23 వరకూ పెంచింది. దీని ద్వారా అనధికారిక లేఔట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇదే చివరి అవకాశం అని ప్రభుత్వం చెప్పింది. నిజానికి ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) దరఖాస్తుల గడువు జనవరి 23తో ముగిసింది. ఇప్పుడు గడువు పెంచడం ద్వారా ప్రజలకు ఇది మరో ఛాన్స్ లాంటిది అనుకోవచ్చు. ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెరగనున్నాయి. అందువల్ల ప్రజలు.. ఆ పెంపు తర్వాత LRS సంగతి చూసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం గడువును ఏకంగా ఏప్రిల్ 23 దాకా ఇచ్చింది. 3 నెలలు అదనంగా ఇచ్చింది.

Search
Categories
Read More
Telangana
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పట్టడానికి చెందిన వ్యవసాయ కూలీ వడదెబ్బకు మృతి...
వరంగల్: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి భారత్ అవాజ్ న్యూస్: 13 మే నేడువరంగల్ జిల్లా వర్ధన్నపేట...
By Gujile Ramu 2026-05-13 04:45:02 0 67
International
India act responsibly said U S TREASURY SECRETARY
భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి ఇరాన్‌ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య...
By G k Nookala 2026-03-07 20:27:22 0 115
Andhra Pradesh
మదనపల్లె: రిటైర్డ్ టీచర్ మెడలో బంగారు గొలుసు చోరీ.
మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కలెక్టరేట్ సమీపంలోని మోర్ సూపర్...
By Pagadala Venkateswar 2026-01-28 10:02:51 0 110
Telangana
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు!
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు తెలంగాణ ప్రభుత్వం, SC/ST & Minorities Welfare...
By BMA ADMIN 2025-09-20 10:25:53 0 861
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com