రోడ్లు వేసేది ఎప్పుడు మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు...? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు

0
134

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామం నుండి గొంటూవానిపాలెం వరకు దశబ్దాల కాలం నుండి గిరిజన ప్రజలు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తూ ఎదురుకుంటున్న రోడ్డు సమస్య పరిష్కారం కోరుతూ నిరసనలు తెలియజేస్తూ రోడ్డు మార్గాన సంబందించిన గ్రామాల్లో కూడా భారీ ఎత్తున కొనసాగుతున్న దీక్షలు... నిరసన తలియజేస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు... 

గత దశాబ్దాల కాలం నుండి ఏలేశ్వరం నుండి అడ్డతీగల వెళ్లే రహదారి పూర్తి అద్వానంగా మారడంతో పలుసార్లు ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులకు, అధికారులకు వినతిపత్రాలు ద్వారా తెలియజేసిన సమస్యను పరిస్కరించడం లేదు... దీనితో విసుగు చెందిన ప్రజలు రోడ్డుఫై బైటయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాని కొనసాగిస్తున్నారు.. ప్రజలు ఇంతలా రోడ్డుపైకి వచ్చి తమ గోడును తెలియజేస్తున్న ఇప్పటికి పట్టిపట్టనట్లు ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు... #Dadala babji

Search
Categories
Read More
Andhra Pradesh
శ్మశాన భూమిని కాపాడాలి !!
కర్నూలు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ శ్మశాన భూమి కబ్జా – సీఐడీ విచారణ కోరుతూ...
By Hari Krishna 2025-12-24 00:16:32 0 133
Andhra Pradesh
న్యూ ఇయర్ సెలబ్రేషన్ శాంతియుతంగా నిర్వహించాలి: డీఎస్పీ
గుంటూరు నగర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు వేస్ట్ డీఎస్పీ కే.అరవింద్ తెలిపారు. బుధవారం...
By John Baji 2025-12-31 11:06:34 0 124
Andhra Pradesh
కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:24:41 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com