జాతీయ ఉపాధి హామీ పథకం కోసం సీఎం చంద్రబాబు కి వినతి పత్రం

0
160

జాతీయ ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు అయ్యే నిధుల్లో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించటం పథకాన్ని నిర్వీర్యం చేయటమే అని, దీని పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వినతిపత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన 

సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఇస్కఫ్ రాష్ట్ర కార్యదర్శి కాగితాల రాజశేఖర్ తదితరులు

Search
Categories
Read More
Telangana
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.....!
జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున...
By Gujile Ramu 2026-05-13 04:53:07 0 55
Telangana
తల్లితండ్రులను దైవంగా భావించాలి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
 యువత తల్లిదండ్రులను దైవంలా భావించి వారి ఆశీస్సులతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలకు...
By Jagadeesh Babu 2026-05-20 09:34:20 0 77
Andhra Pradesh
పరీక్ష సామాగ్రి పంపిణీ: విద్యార్థినులకు రేషన్ డీలర్ల చేయూత.
మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు అన్నమయ్య జిల్లా రేషన్...
By Pagadala Venkateswar 2026-02-24 07:14:55 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com