రోడ్డు నందు వేరు శెనగ కాయలు వ్యాపారం
Posted 2026-01-23 11:49:46
0
516
విశాఖ పట్నం కలెక్టర్ కార్యలయం ముందు రోడ్డు నందు ఓ భార్య భర్తలు వేరు శెనగ కాయలు ఉదయం11గంటలు నుండి రాత్రి 10 గంటల వరకు వ్యాపారం చేస్తున్నార నీ. ఇతను వరహాలు అనే వ్యక్తి నన్ను ఎవ్వరూ మాట్లాడరు అనే ఉద్దేశంతో అహంకారంతో ప్రజలకు ఇబ్బంది కల్గిస్తు న్నా డ నీ. కలెక్టరేట్ కు పని మీద వచ్చు ప్రజలకు. ఇకకట్టు గా వున్నది. నిత్యం బీచ్ రోడ్ కు బస్ లు వెళ్ళు తుంటాయి. వీరు ఇక్కడ వేరు సెనగ కిరా ణ పెట్టడం వల్ల .వచ్చు ట. పోవుట . పాదచారులకు చాలా కష్టంగా వుంది. కిరాణా కొట్టు. వల్ల అక్కడే టూ వీలర్స్ కార్లు రోడ్డు నందు నిలుపు తు న్నారు. రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు. మరియు ట్రాఫిక్ పోలీసులు కలగ జేసు కొని ప్రజలకు. పాదచారులకు. ఇబ్బంది లేకుండా వేరు శెనగ కొట్టు. తోపుడు బండి తొలగించాలని ప్రజలు కోరుకొంటూ ఉన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
అమరావతికి మరో శుభవార్త అందించిన కేంద్రం..
రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతిలో రూ.80...
🔥 Fierce Encounter in Udhampur: Terrorists Cornered in Basantgarh Forest
A major counter-terrorism operation is currently underway in Basantgarh, Udhampur district...
Amaravati: రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది....
సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం
జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు...
ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు
*ప్రవేట్ పాఠశాలల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం*
▪️*ఈనెలాఖరులోగా ఆన్లైన్లో చేసుకోవాలన్న...