గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల

0
239

*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*

 

ఉరవకొండ నియోజకవర్గం కూడేరు జనం 23 ( భారత ఆవాజ్ న్యూస్ మండల పరిధిలోని గో టుకూరు గ్రామంలో భూమి రి సర్వే టీం ను ఈరోజు డి ఆర్ ఓ మలోల గో టుకూరు రెవిన్యూ గ్రామం నందు చ్రీ సర్వే తనకి చేశారు . ఇందులో భాగంగా రైతులు అందరు కచ్చితంగా హాజరు అయ్యి భూమి సరి హద్దులు గ్రామ సర్వేయర్ కీ చూపించి కొలిపించుకోవాలి అనీ తెలిపియున్నారు . ఈ అవకాశం అందురు సద్వినియోగం చేసుకోవాలి అని తెలుపుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన   బాపట్ల:...
By Gadiyapudi Narendra 2026-01-12 16:55:21 1 498
Andhra Pradesh
మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు - టిడిపి నాయకులు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు...
By Ratna Sekhar 2026-03-11 07:04:51 0 100
Business EDGE
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact Your Local Voice Can Create National...
By Business EDGE 2025-04-30 11:44:14 0 5K
Andhra Pradesh
రొంపిచర్ల క్రాస్ లో కోళ్ల లారీ బోల్తా
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ లో సోమవారం తిరుపతి నుంచి కల్లూరుకు వెళుతున్న కోళ్ల లారీ...
By Kothuru Murali 2026-01-05 12:53:57 0 129
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com