మాజీ సీఎం పాదయాత్ర పై బుద్దా వెంకన్న ప్రెస్ మీట్

0
155

*మీడియా మిత్రుల‌కు ఆహ్వానం* *22-01-2026*

 

*విలేఖ‌రుల స‌మావేశం*

 

*వైకాపా అధినేత‌, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గన్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌టంపై మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న గారు ఈ రోజు (గురువారం) సాయంత్రం 4 గంట‌ల‌కు గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు*

 

*అంశం : మ‌రోసారి పాద‌యాత్ర చేస్తాన‌న్న వై.కా.పా ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రక‌ట‌న‌పై* 

 

*వ‌క్త : మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న గారు*

 

*స్థ‌లం : గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్*

 

*స‌మ‌యం: ఈ రోజు (గురువారం ) సాయంత్రం 4 గంట‌ల‌కు*

 

 

*కావున ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు తప్పక హాజరై ఈ కార్యక్రమాన్ని కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాము 

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల.
TTD: రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల 17-03-2026...
By Pagadala Venkateswar 2026-03-17 12:51:22 0 100
Andhra Pradesh
కర్నూలు జిల్లాలో దారుణం !!
కర్నూలు :  కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. మరిది...
By Hari Krishna 2025-12-22 08:21:47 0 165
Business EDGE
🌍 Rural to Global: No City Needed to Succeed
🌍 Rural to Global: No City Needed to Succeed Even a Mobile and a Voice Can Start Your Media...
By Business EDGE 2025-04-30 07:44:28 0 6K
Andhra Pradesh
గొప్ప సమావేశం....
గొప్ప సమావేశం.. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (APRDC) చైర్మన్ శ్రీ ప్రగడ...
By Chennaiah Kati 2026-02-13 06:46:31 0 201
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com