పుంగునూరు:టీడీపీ మైనారిటీ నాయకులు SEEDAP చైర్మన్ దీపక్ రెడ్డిని కలిశారు.
Posted 2026-01-22 12:33:05
0
186
2026 జనవరి 21న, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి సూచన మేరకు, టీడీపీ మైనారిటీ నాయకులు సయ్యద్ ఇబ్రాహీం, షమీర్ లాల్, నాసిర్, రాజు (మునీర్), ఇమ్రాన్, నూరుల్ల తదితరులు చిత్తూరు, పుంగనూరులో SEEDAP చైర్మన్ దీపక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధి కల్పన, సమాజాభివృద్ధి (SEEDAP) చైర్మన్ దీపక్ రెడ్డితో టీడీపీ మైనారిటీ నాయకులు చర్చలు జరిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
M. G. Rajamanickam IAS: Transforming Governance with Vision
The Journey Begins
Among Kerala's accomplished civil servants, M. G....
ఈటల సమక్షంలో బీజేపీలో చేరికలు.|
"మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన 23 మంది పార్టీలో చేరిక.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని...
Shooter jaspal rana passed away
భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతమైన షూటర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత క్రీడారంగ...
D. Divya, IPS: Inspiring Leadership in Modern Policing
A dedicated IPS officer known for professionalism, integrity, and people-centric policing, D....
చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల...