పల్లెల అభివృద్ధే లక్ష్యంగా – ప్రజల మౌలిక సదుపాయాలే ప్రాధాన్యంగా!

0
99

పల్లెల అభివృద్ధే లక్ష్యంగా – ప్రజల మౌలిక సదుపాయాలే ప్రాధాన్యంగా!

 పెద్దారవీడు మండలం, తంగిరాలపల్లి పంచాయతీలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా

👉 నూతనంగా నిర్మించిన గోకులం షెడ్, త్రాగునీటి బోరు, నీళ్ళ ట్యాంక్ ను యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో

🔹 పెద్దారవీడు మండలం టీడీపీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి గారు, 

🔹 రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా శ్రీను,

🔹 తంగిరాలపల్లి గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఎదురెదురుగా వాహనాలు డి - తప్పిన ప్రాణ నష్టం.|
సికింద్రాబాద్.. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బస్ స్టాప్ సమీపంలో తెల్లవారుజామున రహదారి ప్రమాదం...
By Sidhu Maroju 2025-11-18 05:50:29 0 104
Telangana
దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-11-29 11:39:25 0 100
Telangana
నేటి నుండి మూడు రోజులు "దుర్గాష్టమి-మహార్నవమి- విజయదశమి. (దసరా)
హైదరాబాద్: _🚩నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)🚩_ "దుర్గాష్టమి"...
By Sidhu Maroju 2025-09-30 10:55:36 0 183
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com