దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు

0
133

*దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష*

 

 *Jan 21st, 2026*

 

దావోస్ పర్యటనలో తొలి రెండు రోజుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ బృందంతో కీలక సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులు ఆసక్తి చూపిన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చర్చలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా మారాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఫాలో అప్ చేయాలని సీఎం స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Abdul Nazeer: అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్.
Abdul Nazeer: అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్ 26-01-2026...
By Pagadala Venkateswar 2026-01-26 06:42:08 0 140
Andhra Pradesh
బర్డ్ ఫ్లూ అనుమానాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు.
సదుం మండలంలోని రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది, పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో...
By Pagadala Venkateswar 2026-02-09 08:14:19 0 130
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆ పాఠశాల ప్రవేశానికి ఈ నెల 12 వరకు గడువు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 12...
By Kothuru Murali 2026-03-06 11:30:24 0 99
Andhra Pradesh
​శాంతిభద్రతలపై సీఎం సమీక్ష: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన శాంతిభద్రతల సమీక్షా...
By Pagadala Venkateswar 2026-03-13 07:15:04 0 126
Telangana
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు    కుమ్మరి కుంట నాగన్న ...
By Kadari Komuravelli 2026-03-23 12:04:24 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com