దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు

0
70

*దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష*

 

 *Jan 21st, 2026*

 

దావోస్ పర్యటనలో తొలి రెండు రోజుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ బృందంతో కీలక సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులు ఆసక్తి చూపిన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చర్చలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా మారాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఫాలో అప్ చేయాలని సీఎం స్పష్టం చేశారు.

Search
Categories
Read More
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 3K
Andhra Pradesh
Bandla Ganesh: తిరుమల కొండకు బండ్ల గణేశ్ పాదయాత్ర.
రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టైనపుడు మొక్కుకున్నట్లు వెల్లడి నా...
By Pagadala Venkateswar 2026-01-18 10:43:26 0 84
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:32:49 0 44
Bharat Aawaz
RTI – A Journalist's Greatest Tool for Truth
In a time when information is power, the Right to Information (RTI) Act stands as one of the...
By Bharat Aawaz 2025-07-03 06:52:01 0 2K
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు మండల పరిధిలో లారీ బోల్తా.
ఆదివారం, అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నుంచి చెన్నైకు టమోటా లోడుతో వెళుతున్న లారీ పుంగనూరు...
By Kothuru Murali 2026-01-19 12:21:15 0 67
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com