చౌడేపల్లి: పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజల కలకలం

0
417

చౌడేపల్లి మండలం కాగతి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి, నిమ్మకాయలు, అక్షింతలతో తాంత్రిక పూజలు నిర్వహించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు# కొత్తూరు మురళి.

Haha
1
Search
Categories
Read More
Andhra Pradesh
నేడు వడ్డే ఓబన్న జయంతి
నేడు వడ్డే ఓబన్న జయంతి. తొలి తరం స్వాతంత్ర్య సమరయోధులు తెల్లదోరల అక్రమ పన్నువస్సుల తిరుగుబాటు...
By Rajini Kumari 2026-01-11 09:48:03 0 83
Andhra Pradesh
కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:24:41 0 103
Andhra Pradesh
పుంగనూరు: పొన్నూరు పట్టణం రాంనగర్ లో పై వ్యక్తి అసభ్య ప్రవర్తన కేసు నమోదు: ఎస్సై
పుంగనూరు పట్టణంలోని రాంనగర్‌లో నివసిస్తున్న ఒక వివాహిత పట్ల 75 ఏళ్ల అంజప్ప అసభ్యంగా...
By Kothuru Murali 2026-02-08 10:17:00 0 31
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com