రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం

0
57

ప్రచునార్థం 

19.1.26

 

 

*రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన కూటమి.ప్రభుత్వం..మైనారిటీలమీద.....మైనారిటీ.waqf. బోర్డు ఆస్తుల మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న లీజుల పేరిట కు వ్యక్తులు*

 

*రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ. బాజీ బాబా*

,*ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ముస్లిం ఐక్యవేదిక** *రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ అలీ. (పులి) ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సిపి మైనారిటీ అధ్యక్షుడు. వి ఖాదర్ భాషా గారి ఆదేశాల మేరకు బాజీ బాబా పాల్గొన్నారు ** *రాష్ట్రములో ఎస్సీ, ఎస్టీ బీసీమైనారిటీలమీదజరుగుతున్నహత్యలు..దాడులను తీవ్రంగా ఖండిస్తూ **

 

*రాష్ట్ర వక్వోర్డ్. ఒక అటామినస్ బాడీ అని బోర్డుకి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో అంజుమనే ఇస్లామీయ అనే ఒక ధార్మిక సంస్థనునడుపుతున్నకమిటీవారికితెలియకుండా సుమారు 72 ఎకరాలు ఐటీ హబ్ నిమిత్తం......waqf ఆస్తులను పప్పు బెల్లం ల లీజుల పేరిట పంచటం మైనారిటీల మీద వివక్ష చూపటమేనని. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో మైనారిటీలకు ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చి దానిఅమలుచేయకపోవడం మైనారిటీలకు మోసం చేయటమనేది చాలా దారుణం తెలియజేసినారు*

 

*ముస్లిం ఐక్యవేదిక కమిటీ వారు చేస్తున్న ఈ పోరాటంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం పూర్తిగా మద్దతు ఇస్తూ రాబోవు కాలంలో waqf ఆస్తులు మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉర్దూతంగా పోరాటం చేస్తారని బాజీ బాబా చెప్పారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. గౌస్ మొహిద్దిన్ ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు. షేక్ మస్తాన్. రాష్ట్ర సహాయ కార్యదర్శి బడే మియా* 

*. ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు సలావుద్దీన్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్. రాష్ట్ర అధికార ప్రతినిధులు సయ్యద్ ఖలీల్. షౌకత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఫక్రుద్దీన్. సమ్యున కర్త సయ్యద్ రఫీ తదితర ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు**

Search
Categories
Read More
Andhra Pradesh
అంతర్జాతీయ జానపద గాయకులు శ్రీ దామోదర గణపతి రావు గారు
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ , బ్రహ్మయ్య కాలనీ , రామ రాజ్య నగర్ , కబేళ సెంటర్ ,...
By Rajini Kumari 2026-02-02 17:15:16 0 64
Andhra Pradesh
వితంతువులకు కుటుంబ ప్రయోజన పథకం.
కేంద్ర ప్రభుత్వం భర్త మరణించిన వితంతువులకు కుటుంబ ప్రయోజన పథకం కింద బాధిత కుటుంబానికి Rs.20000/-...
By John Baji 2026-01-11 04:43:44 0 92
Andhra Pradesh
ACBవలకు చిక్కిన రవాణా శాఖ తిమింగళం ఆస్తి విలువ 250 కోట్లు
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు   ఏసీబీ వలకు చిక్కిన...
By Rajini Kumari 2025-12-24 10:35:09 0 102
Andhra Pradesh
మదనపల్లెలో గోవుల అక్రమ రవాణా.
మదనపల్లి మీదుగా తమిళనాడు వైపు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి జనసేన...
By Pagadala Venkateswar 2026-01-24 06:11:41 0 58
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com