రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం

0
106

ప్రచునార్థం 

19.1.26

 

 

*రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన కూటమి.ప్రభుత్వం..మైనారిటీలమీద.....మైనారిటీ.waqf. బోర్డు ఆస్తుల మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న లీజుల పేరిట కు వ్యక్తులు*

 

*రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ. బాజీ బాబా*

,*ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ముస్లిం ఐక్యవేదిక** *రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ అలీ. (పులి) ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సిపి మైనారిటీ అధ్యక్షుడు. వి ఖాదర్ భాషా గారి ఆదేశాల మేరకు బాజీ బాబా పాల్గొన్నారు ** *రాష్ట్రములో ఎస్సీ, ఎస్టీ బీసీమైనారిటీలమీదజరుగుతున్నహత్యలు..దాడులను తీవ్రంగా ఖండిస్తూ **

 

*రాష్ట్ర వక్వోర్డ్. ఒక అటామినస్ బాడీ అని బోర్డుకి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో అంజుమనే ఇస్లామీయ అనే ఒక ధార్మిక సంస్థనునడుపుతున్నకమిటీవారికితెలియకుండా సుమారు 72 ఎకరాలు ఐటీ హబ్ నిమిత్తం......waqf ఆస్తులను పప్పు బెల్లం ల లీజుల పేరిట పంచటం మైనారిటీల మీద వివక్ష చూపటమేనని. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో మైనారిటీలకు ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చి దానిఅమలుచేయకపోవడం మైనారిటీలకు మోసం చేయటమనేది చాలా దారుణం తెలియజేసినారు*

 

*ముస్లిం ఐక్యవేదిక కమిటీ వారు చేస్తున్న ఈ పోరాటంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం పూర్తిగా మద్దతు ఇస్తూ రాబోవు కాలంలో waqf ఆస్తులు మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉర్దూతంగా పోరాటం చేస్తారని బాజీ బాబా చెప్పారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. గౌస్ మొహిద్దిన్ ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు. షేక్ మస్తాన్. రాష్ట్ర సహాయ కార్యదర్శి బడే మియా* 

*. ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు సలావుద్దీన్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్. రాష్ట్ర అధికార ప్రతినిధులు సయ్యద్ ఖలీల్. షౌకత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఫక్రుద్దీన్. సమ్యున కర్త సయ్యద్ రఫీ తదితర ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు**

Search
Categories
Read More
Telangana
రాత్రిపూట ఇంటి తాళం పగలగొట్టి బంగారు వెండి నగల చోరీ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-09-23 16:01:54 0 294
Andhra Pradesh
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా మరియు బందోబస్తు నిర్వహణపై గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో కలసి హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.
🚩 నేటి నుంచి (11.02.2026) ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సమావేశాలు సజావుగా...
By John Baji 2026-02-11 05:54:56 0 164
Odisha
Governor Empowered to Appoint Interim VCs for Odisha Universities
The Odisha Cabinet recently approved the Odisha Universities (Amendment) Ordinance, 2025,...
By Bharat Aawaz 2025-07-17 08:28:41 0 2K
Andhra Pradesh
బాధితులకు న్యాయం లక్ష్యం.. నేరస్థులకు శిక్షే ధ్యేయం: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్...
By Pagadala Venkateswar 2026-03-25 03:03:23 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com