విశాఖ లో లోకా యుక్త శిబిరం
Posted 2026-01-18 14:57:08
0
611
ఈ నెల 29.30 తే ది ల లోకా యుక్త ఉచిత శిబిరం విశాఖలో నిర్వ హి స్థూన్నా మ నీ లో కా యుక్త అదికారి ర జ నీ గారు తెలిపారు కలెక్టరేట్ పరిధి కృష్ణా నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ఆఫీస్ లో రెండు రోజులు పాటు కొన సాగిస్తూన్నామ నీ చెప్పారు. పెండింగు లో ఉన్న కేసులు. విచారించి . వాది. ప్రతి వాదులు రాజీ కి వస్తే. రాజీ . చేసి కేసులు తొలిగిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన. పిర్యాదులు వస్తే వారి పైన చర్య తీసుకో o టమని. మరియు ఆయా శాఖలలో అవినీతి అక్ర మాల పై అర్జీలు వచ్చినా చర్యలు సత్వరమే తీసుకొంటామని. ఉత్తర ఆంధ్ర జిల్లా లు అనగా విశాఖ పట్నం. మన్యం. పార్వతీ పురం. శ్రీకాకుళం. విజయనగరం. అనకా పల్లి జిల్లా ల ప్రజలు సద్విని నియోగం చేసుకోవాలని అన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక శ్రీనీలకంఠ గారికి జిల్లా కార్యదర్శి టీ కే బందే...
100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :
కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను...
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు...
మేర వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఘనంగా నిర్వహించిన శ్రావణి నరేష్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్...