విశాఖ లో లోకా యుక్త శిబిరం

0
582

ఈ నెల 29.30 తే ది ల లోకా యుక్త ఉచిత శిబిరం విశాఖలో   నిర్వ హి స్థూన్నా మ నీ  లో కా యుక్త అదికారి   ర జ నీ గారు   తెలిపారు   కలెక్టరేట్ పరిధి కృష్ణా నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ఆఫీస్ లో రెండు రోజులు పాటు కొన సాగిస్తూన్నామ నీ చెప్పారు. పెండింగు లో ఉన్న కేసులు. విచారించి . వాది. ప్రతి వాదులు రాజీ కి వస్తే. రాజీ . చేసి కేసులు తొలిగిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన. పిర్యాదులు వస్తే వారి పైన చర్య తీసుకో o టమని. మరియు ఆయా శాఖలలో అవినీతి అక్ర మాల పై అర్జీలు వచ్చినా చర్యలు సత్వరమే తీసుకొంటామని. ఉత్తర ఆంధ్ర జిల్లా లు అనగా విశాఖ పట్నం. మన్యం. పార్వతీ పురం. శ్రీకాకుళం. విజయనగరం. అనకా పల్లి జిల్లా ల ప్రజలు సద్విని నియోగం చేసుకోవాలని అన్నారు  

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం
ప్రచునార్థం  19.1.26     *రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన...
By Rajini Kumari 2026-01-19 11:30:29 0 105
Andhra Pradesh
Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు...
By Pagadala Venkateswar 2026-01-19 06:41:32 0 116
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో జరిగిన చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలిమంటలు...
By Kothuru Murali 2026-02-08 10:27:12 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com