చెట్టుకు ఢీ కొని ఒకరు ఒకరి పరిస్థితి విషమం

0
219

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లాలు తండా శివారులో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం పై వస్తూ చెట్టుకు డీ కొని స్పాట్ లో ఒక వ్యక్తి దుర్మరణం ఒకే వాహనం పై షరీఫ్ నుండి కోడి కందురూ చేసుకొని కుటుంబ సమేతంగా తమ తల్లిదండ్రులు ఆటోల వెళ్లిపోగా మిగతా ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తున్న సందర్భంలో లాలు తండా శివారు లో మూలమలుపు దగ్గర ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీ కొని అక్కడీకక్కడే శివ అనే యువకుడు 23 సంవత్సరాల మరణించడం జరిగింది. మహేష్ అనే వ్యక్తి ప్రాణప్రయస్థితిలో కొట్టుమిట్టాడం జరుగుతుంది. నాంపల్లి అజయ్ అనే వ్యక్తి ఇతను కూడా పరిస్థితి విషమంగా ఉంది. వీరు ముగ్గురు ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించడం జరిగింది. అటువైపు వెళుతున్నటువంటి వాహనదారులు 108 కు సమాచారము ఇవ్వగా అక్కడికి తక్షణమే పోలీసు యంత్రంగా చేరుకొని కేసు నమోదు చేసుకొని వైద్య నిమిత్తం 108 లో మహబూబాబాద్ ప్రభుత్వ దావకానకు తరలించడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు  తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్...
By Kola Kirankumar 2026-03-31 18:28:44 0 244
Uttarkhand
HC Orders Candidate Reinstated After 'No-Toilet' Disqualification
The Uttarakhand High Court has directed the State Election Commission to reinstate candidate...
By Bharat Aawaz 2025-07-17 07:34:52 0 1K
Andhra Pradesh
బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన
బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-02-18 14:15:52 0 228
Andhra Pradesh
జలధార పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 4,938 పనులు ప్రారంభించినట్లు...
By Pagadala Venkateswar 2026-05-02 02:37:43 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com