మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్

0
316

సికింద్రాబాద్ :   వినాయక చవితిని పురస్కరించుకొని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తల జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను తులసి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అశోక్, మహంకాళి ఏసిపి సైదయ్య, ఇన్స్ పెక్టర్లు పరుశురాం, నర్సింగరావు, రామకృష్ణ, ఎస్సైలు, మక్తల ఫౌండేషన్ సభ్యులు నరసింహ చారి, సూర్య ప్రకాష్, వెంకటేష్, వేణు, ప్రకాష్, మధుసూదన్, భాస్కర్, సుబ్రహ్మణ్యం, పూర్ణచందర్, శివకుమార్, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

   SIDHUMAROJU 

Search
Categories
Read More
BMA
The Birth Of Indian Journalism: Raja Ram Mohan Roy’s Legacy
📜 1. The Birth Of Indian Journalism: Raja Ram Mohan Roy’s Legacy Indian Journalism Traces...
By Your Story -Unsung Heroes of INDIA 2025-04-28 10:19:04 0 2K
Business
సెన్సెక్స్, నిఫ్టీకి మళ్లీ జోష్: తీవ్ర ఒడుదొడుకుల మధ్య వృద్ధి నమోదు |
భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 వరుసగా మూడవ రోజు కూడా లాభాలతో ముగిసి,...
By Meghana Kallam 2025-10-18 02:15:20 0 65
Telangana
GST 2.0 పునర్మార్గదర్శకాలు 'Make in India' కు ఊతం |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు ప్రకటించిన GST 2.0 పునర్మార్గదర్శకాలు దేశీయ...
By Bhuvaneswari Shanaga 2025-09-23 05:30:53 0 24
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com