చెట్టుకు ఢీ కొని ఒకరు ఒకరి పరిస్థితి విషమం

0
218

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లాలు తండా శివారులో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం పై వస్తూ చెట్టుకు డీ కొని స్పాట్ లో ఒక వ్యక్తి దుర్మరణం ఒకే వాహనం పై షరీఫ్ నుండి కోడి కందురూ చేసుకొని కుటుంబ సమేతంగా తమ తల్లిదండ్రులు ఆటోల వెళ్లిపోగా మిగతా ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తున్న సందర్భంలో లాలు తండా శివారు లో మూలమలుపు దగ్గర ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీ కొని అక్కడీకక్కడే శివ అనే యువకుడు 23 సంవత్సరాల మరణించడం జరిగింది. మహేష్ అనే వ్యక్తి ప్రాణప్రయస్థితిలో కొట్టుమిట్టాడం జరుగుతుంది. నాంపల్లి అజయ్ అనే వ్యక్తి ఇతను కూడా పరిస్థితి విషమంగా ఉంది. వీరు ముగ్గురు ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించడం జరిగింది. అటువైపు వెళుతున్నటువంటి వాహనదారులు 108 కు సమాచారము ఇవ్వగా అక్కడికి తక్షణమే పోలీసు యంత్రంగా చేరుకొని కేసు నమోదు చేసుకొని వైద్య నిమిత్తం 108 లో మహబూబాబాద్ ప్రభుత్వ దావకానకు తరలించడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టండి
ప్రచురణార్థం 19.12.2025 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబి జి...
By Rajini Kumari 2025-12-19 11:51:15 0 196
Telangana
"డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|
సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన...
By Sidhu Maroju 2026-05-23 07:07:01 0 59
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాలపై విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అసాంఘిక...
By Pagadala Venkateswar 2026-04-19 04:32:12 0 70
Andhra Pradesh
మదనపల్లి: అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి - కలెక్టర్.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)'లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-03 05:35:37 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com