ఇబ్రహీంపట్నంలో వరుస బైకుల దొంగతనాలు

0
162

ఇబ్రహీంపట్నం లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు.....

 

పోలీసులకే తలనొప్పిగా మారిన దొంగల వ్యవహారం......

 

 

ఓ పక్క సంక్రాంతి సంబరాల్లో పోలీస్ సిబ్బంది తల మొనకలై ఉండగా చేతివాటం ప్రదర్శిస్తున్న చోరులు......

 

ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వాహనాలు చోరీకి గురవుతున్నాయి......

 

తాజాగా గత రాత్రి ఇంటిముందు నిలిపి ఉంచిన వాహనాన్ని చోరీ చేసిన వైనం.....

 

 

కాయా కష్టం చేసుకుని కొనుక్కున్న వాహనాలు చోరుల పాలవడంతో లబోదిబోమంటున్న వాహన యజమానులు......

 

రాత్రివేళ పోలీసు వారు ఎంత గస్తీ నిర్వహించిన కూడా నేషనల్ హైవే వరస దొంగతనాలకు పాల్పడుతున్న గంజాయి గ్యాంగులు.......

 

 

ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాలు కూడా చోరీలకు గురవడంతో బోరుమంటూ విలిపిస్తున్న వాహన యజమానులు.....

 

ఇబ్రహీంపట్నంలో వరుసగా వాహనాల దొంగతనాలు.....

 

పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ రాత్రిపూట తిరిగి చోరీలకు పాల్పడుతున్న గంజాయి గ్యాంగులు......

 

 

వాహనాల చోరీలకు పాల్పడుతున్న వారిలో అధిక శాతం మైనర్లు ఉండడం గమనార్హం......

 

ఎంత సీసీ కెమెరాలు ఉన్న కూడా ఆగని వరుస వాహనాల చోరీలు...

 

 

ఇబ్రహీంపట్నంలో చెలరేగిపోతున్న గంజాయి మరియు వాహన చోరీలకు పాల్పడే గ్యాంగులు......

 

 

స్పెషల్ స్టోరీ.....

Search
Categories
Read More
Telangana
అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్/ హైదరాబాద్.   ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్  మృతిపట్ల...
By Sidhu Maroju 2025-08-04 18:01:24 0 756
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిద్ధమవుతున్న రిపబ్లిక్ డే వేడుకలు.
  >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   గుంటూరు జిల్లా పోలీస్...* *తేది :...
By KOTESWARARAO KVSR 2026-01-06 14:39:59 0 432
Telangana
స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పది: గాంధీ ఆసుపత్రి సూపరెంన్డెంట్ వాణి
సికింద్రాబాద్ :   గాంధీ ఆస్పత్రిలో పేద రోగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో అర్పన్,రోగి...
By Sidhu Maroju 2025-10-06 18:45:42 0 231
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి...
By Boya Dasthagiri 2026-05-06 15:53:09 0 103
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యస్.బి.ఐ సాలరీ ఖాత వున్నవారికి 1కోటి ప్రమాద భీమా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలుకు ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా అదీ ఎలాంటి ఖర్చు...
By Karapati Gopi 2026-01-01 10:48:13 0 452
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com