గంజాయి విక్రయిస్తుల ముగ్గుల అరెస్ట్

0
109

మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కురబలకోట మండలం, ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడికి అందిన సమాచారం మేరకు, తెట్టు గ్రామం, చింతమాకులపల్లి వద్ద దాడులు నిర్వహించి, గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ రవి నాయక్, ఎస్ఐ మధు రామచంద్రుడు మీడియాకు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?
ఏపీ విద్యార్ధులకు పండుగ ముందే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది....
By Siva Bhaskar 2025-12-26 04:18:40 0 340
Andhra Pradesh
మదనపల్లి లో చిన్నారి హత్య దారుణం: కళ్యాణ్ భరత్
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో చిన్నారి రిషిక ప్రియ హత్య దారుణమని వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం...
By Kothuru Murali 2026-02-18 07:21:26 0 94
Meghalaya
Meghalaya Teachers Association Honors Outstanding Students
  The All Meghalaya Upper Primary and Secondary Deficit Pattern School Teachers'...
By Pooja Patil 2025-09-12 06:58:59 0 203
Bharat Aawaz
నిజం కోసం నిలబడదాం – యూట్యూబ్ గొప్ప నిర్ణయం!
Hyderabad - ప్రపంచం ముందుకు వెళ్తోంది. కానీ, నిజం పట్ల అబద్ధాలు, మన ఆలోచనలను తప్పుదోవ పట్టించే...
By Bharat Aawaz 2025-07-24 10:54:35 0 937
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com