ఉత్తరాంధ్రలో జోరుగా సంక్రాంతి సంబరాలు

0
479

ఈ రోజు సంక్రాంతి  పండుగ లో విశాఖ పట్నం .శ్రీకాకుళం.విజయ నగరం ఉమ్మడి జిల్లాలలో సంక్రాంతి  సంబరం చాలా అనందముతో .భక్తి శ్రద్ధ లతో ఇళ్ళ ముందు ముగ్గులు తో అలంకారణ . పిండి వంటలు . నూతన వ స్రాలు. బంగారు ఆభరణములు ధరించుకొని . ఒకరి నొకరు శుభాలు తెలియ జేసుకొని నూతన ఒరవడి తో పండుగ జరుపు కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు. మరియు ప్రైవేట్ ఉద్యో గులు. వలస దారులు ముందే వారి వారి వూ ర్లకు చేరుకొని సుఖ సంతోషాల తో గడుపుతూ న్నారు. ఎక్కడ చూసినా  సంవత్సరం అంతా. తాను కుటుంబం కాయ కష్టం చేసి ఒడ్డు కు చేరిన ధాన్యం. సిరి సంపదలు. తో పండుగ చేసు కొంటున్నారు . అలాగే కుటుంబంలో ఏటువంటి అడ్డంకులు.లేకుండా అందరు చీకటి నుండి వెలుగు లోనికి వచ్చి సంబరాలతో కాంతిని నింపి. వివిధ దాన ధర్మాలు చేసి . కష్టం నుండి సుఖం పొందే రోజు మకర సంక్రాంతి అనే ఉద్దేశంతో కోలా టలు. చెక్కల భజనలు. జాన పద గేయాలు. కళా రూపాలు. పాటలు. నృత్యం లు. సంగీత వాయిద్యాలతో. పిల్లన గ్రొవి లతో. నాటకాలు. హరి కథ లతో ఈ జిల్లాల లోని ప్రజలు సంతో సంగా పండుగ చేసు కొంటున్నారు

Search
Categories
Read More
Telangana
హనుమకొండ లో ఇంటింటా కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే
జిల్లాలోని  అని ప్రాథమిక అరగ్య కేంద్రల పరిధిలో  కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే ...
By CM_ Krishna 2025-12-28 05:20:20 0 134
Telangana
రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన ఈశ్వరీ భాయి 107వ జయంతి వేడుకలు.|
హైదరాబాద్ :  తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, మరియు ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్...
By Sidhu Maroju 2025-12-01 16:20:24 0 174
Andhra Pradesh
రహదారుల రూపకల్పనకు నిర్మాణాత్మకమైన కృషి. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
బాపట్ల: బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర...
By Gadiyapudi Narendra 2026-02-04 16:58:00 0 92
Andhra Pradesh
జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ
2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు....
By John Baji 2025-12-30 12:06:24 0 72
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com