ట్రూ వేల్యూ షోరూమ్ లో అగ్నిప్రమాదం .|

0
129

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ట్రూ వ్యాల్యూ షో రూమ్ లో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం  జరిగింది.

ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  ప్రమాద స్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తించకుండా నిరోధించాయి. 

స్థానిక  పోలీస్ సిబ్బంది, మరియు ట్రాఫిక్ సిబ్బంది సూచనలు మరింత ఆస్తి నష్టం కలగకుండా ఆపాయి.

ఈ ఘటనలో  షోరూమ్ కి సంబంధించిన ఆఫీస్ పూర్తిగా ఆహుతయింది . ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్, ఫైళ్లు, ఇతరత్రా విలువైన సామాగ్రి పూర్తిగా దగ్ధమైయ్యాయి. 

ప్రమాద సమయంలో అక్కడి ప్రాంతంలో చుట్టూ పొగలు, మంటలతో నిండిపోయింది.  షోరూం పక్కన ఉన్న షాపుల వాళ్లు, మరియు నివాసితులు భయభ్రాంతులకు గురయ్యారు. 

ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఈ సంఘటన ఎలా జరిగింది! ఎంత ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

#sidhumaroju 

 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
బాలింత మృతికి ఆ ఇద్దరు వైద్యులే కారణం, కేసు నమోదుకు డిమాండ్
బాలింత మృతికి ఆ ఇద్దరు వైద్యులే కారణం, కేసు నమోదుకు డిమాండ్   చీరాల: చీరాలలోని...
By Gadiyapudi Narendra 2026-01-03 16:37:48 0 147
Telangana
దేవరాఫసల్వాడ్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకారం
భారత్ ఆవాజ్: దేవరఫసలవాడలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా డాక్టర్ కూర రాజు ప్రమాణ...
By Vanmoj Suryamohan 2025-12-22 14:58:07 0 273
Telangana
ఇంటర్ వార్షిక పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి
ఎస్ఐ రాజు కుమార్     మహబూబాబాద్ జిల్లా,డిసెంబర్ 20(భారత్ అవాజ్):  కొత్తగూడ...
By Bittu Bittu 2025-12-20 13:30:01 0 181
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com