భవన కార్మికుల నిరసన

0
159

భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డు నిధులను 20 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడానికి కార్మిక శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా పత్రికలు వచ్చింది దాని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయమని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు తాడేపల్లి సుందరయ్య నగర్ లోని భక్తులు రాజ్ భవనం సెంటర్లో పవన్ నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సిహెచ్ బుజ్జి ఈ కార్యక్రమంలో బిల్డింగ్ రంగం జిల్లా అధ్యక్షుడు నారాయణ నాగేశ్వరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల నిధులను నిర్మాణ కార్మికులకే ఖర్చు పెట్టాలని బిల్డింగు నిర్మాణ కార్మికుల యొక్క అవసరాలకు వెల్ఫేర్ బోర్డు నిధులను ఉపయోగించకుండా ఇతర అవసరాలకు వాడుకోవడం సరైనది కాదని ఆయన అన్నారు తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ నిర్మాణ కార్మికులు ప్రమాదంలో జరిగినప్పుడు అనేక క్రైమ్ లో పెండింగ్లో ఉన్న ఇప్పటివరకు కూడా క్లైములు పరిష్కరించడం ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే భవన్ నిర్మాణం కార్మికుల నిధులను భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు పెట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేముల దుర్గారావు చంద్రశేఖరు సిహెచ్ భుజంగరావు ఫణీంద్ర సుధాకర్ బి రామారావు ఈ వెంకటేశ్వరరావు ఈ శివ నాని సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో అత్యాధునిక శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె ప్రజలకు శుభవార్త. అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీ సాయి మల్టీ...
By Pagadala Venkateswar 2026-02-27 09:10:34 0 113
Andhra Pradesh
డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-02-07 11:50:31 0 128
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట అటవీ ప్రాంతం లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, సుగాలిమిట్ట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం...
By Kothuru Murali 2026-01-19 12:11:57 0 141
Telangana
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఆవిష్కరణ
TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ సభలో తన పార్టీకి TRS (తెలంగాణ...
By Midathapalli Kiran Kumar 2026-04-26 01:25:30 0 156
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య*
తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి...
By Vadlamudi NagaVenkat 2026-03-16 07:52:59 0 523
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com