జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో లక్ష్మి అభిజత్య ప్రతిభ

0
188

జెఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బొబ్బిలి పట్టణంలోని టీచర్స్ కాలనీకు చెందిన పల్లికల లక్ష్మి అభిజత్య ప్రతిభకనబరిచి సిఆర్ఎల్లో ర్యాంక్ 1694, ఎస్సీ కేటగిరిలో 28వ ర్యాంక్ సాధించింది. ముంబై ఐఐటీలో ఐఐటి కంప్యూటర్ సైన్స్ చదవడమే తన లక్ష్యమని అభిజత్య తెలిపింది. అభిజత్య తండ్రి వరప్రసాద్, తల్లి ప్రసన్నలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు,...
By Kothuru Murali 2026-02-22 13:09:23 0 153
Telangana
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
వెంకటాపురం గ్రామపంచా యతీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణాన్ని...
By Gujile Ramu 2026-04-22 16:16:07 0 367
Andhra Pradesh
కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు...
By Pagadala Venkateswar 2026-03-23 05:49:03 0 181
Business & Finance
Producer Company Registration Empowers Farmers
Producer Company Registration helps farmers, growers, and producers unite under a legally...
By Navya Sree 2026-07-22 04:53:52 0 24
Andhra Pradesh
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనం
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే...
By Kothuru Murali 2026-05-22 14:22:02 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com