మదనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

0
124

మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో, 25 మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు స్వీకరించారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తం 266 అర్జీలు స్వీకరించబడ్డాయి. అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణీత గడువులోగా ప్రతి సమస్యను పరిష్కరించాలని డిఆర్ఓ అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాలతో మొబైల్ మెడికల్ క్యాంప్
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 20 డివిజన్లో, ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు నంబూరు సుభాని...
By John Baji 2025-12-30 02:22:38 0 148
Andhra Pradesh
మదనపల్లి బస్టాండ్ వద్ద డ్రైనేజీ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం.
మదనపల్లి బెంగళూరు బస్టాండ్‌లో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనుల్లో డిజైన్ లోపం ఉందని...
By Pagadala Venkateswar 2026-01-25 13:19:15 0 123
Life Style
👗 Fashion & Celebrity Style Priyanka Chopra Shines Bright at Bvlgari Collection Launch
👗 Fashion & Celebrity StylePriyanka Chopra Shines Bright at Bvlgari Collection Launch Global...
By BMA ADMIN 2025-05-23 09:36:58 0 3K
Andhra Pradesh
నేటి సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
*Press Release*   *నేటి సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు*   *రేపు ఆరుగురు...
By Rajini Kumari 2025-12-18 11:24:48 0 142
Karnataka
CCB Crackdown: ₹1.20 Crore Cocaine Seized, Foreign National Arrested
DATE: December 23, 2025 SUBJECT: CCB Narcotics Wing intercepts interstate drug peddler; Cocaine...
By Venugopal Gopal 2025-12-23 16:18:37 0 206
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com