రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ.
ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ మరియు పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
▪️గుంటూరు మున్సిపల్ కమిషనర్ పి.శ్రీనివాసులును బదిలీ చేసి.. మార్కాపురం జాయింట్ కలెక్టర్గా నియమించారు.
▪️మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించింది.
▪️పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా శ్రీవాస్ నుపుర్ అజయ్కుమార్.
▪️ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి.
▪️గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా మయూర్ అశోక్.
▪️అనకాపల్లి జేసీగా మల్లవరపు సూర్యతేజ.
▪️చిత్తూరు జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్.
▪️గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్. శోబిక.
▪️కడప జేసీగా నిధి మీనా.
▪️విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి.
▪️అన్నమయ్య జేసీగా శివ్ నారాయణ్ శర్మ.
▪️పల్నాడు జేసీగా వి.సంజనా సింహ.
👉 కడప జేసీగా నియమితులైన నిధి మీనా కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం విశేషం.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz