ఘనంగా స్వామి వివేకానంద జయంతి.|

0
199

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ 296 డివిజన్ శంభీపూర్ లోని ఈరోజు స్వామి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా వివేకానంద  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 12న జరుపుకునే స్వామి వివేకానంద జయంతి, ప్రభావవంతమైన మరియు తత్వవేత్త జన్మదినాన్ని పురస్కరించుకుని, యువతకు ఆత్మవిశ్వాసం, సేవ మరియు బలం అనే సందేశంతో స్ఫూర్తినిచ్చేందుకు ఆయన పుట్టినరోజును భారతదేశ జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటామని వేదాంతాన్ని మరియు యోగాను పరిచయం చేయడంలో ఆయన పాత్రను, ఆయన ప్రసిద్ధ చికాగో పార్లమెంట్ ప్రసంగాన్ని మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణ మరియు సామాజిక సంక్షేమంపై దృష్టి సారించి రామకృష్ణ మిషన్ స్థాపనను గుర్తుచేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమలేష్, శ్యామ్ రావు, ఉట్ల శ్రీహరి, శ్రీశైలం, మల్లేష్, బాలకృష్ణ, సుధాకర్, నర్సింగ్, వినోద్, కళ్యాణ్, అనిల్, సాయి, నవీన్, బబ్లూ, కుమార్, మరియు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సహాయం
పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి...
By Kothuru Murali 2026-04-29 11:18:38 0 95
Telangana
నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....
నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము  ప్రతి గింజను కొనుగోలు...
By Gujile Ramu 2026-04-27 11:05:15 0 216
Andhra Pradesh
ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే పాటించాలి
*ప్రతి శుక్రవారం ‘నాన్‌-వెహికల్‌ డే’ పాటించాలి* *సైకిల్‌పై 2వ...
By Rajini Kumari 2026-05-15 12:12:19 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com