ఘనంగా స్వామి వివేకానంద జయంతి.|

0
231

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ 296 డివిజన్ శంభీపూర్ లోని ఈరోజు స్వామి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా వివేకానంద  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 12న జరుపుకునే స్వామి వివేకానంద జయంతి, ప్రభావవంతమైన మరియు తత్వవేత్త జన్మదినాన్ని పురస్కరించుకుని, యువతకు ఆత్మవిశ్వాసం, సేవ మరియు బలం అనే సందేశంతో స్ఫూర్తినిచ్చేందుకు ఆయన పుట్టినరోజును భారతదేశ జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటామని వేదాంతాన్ని మరియు యోగాను పరిచయం చేయడంలో ఆయన పాత్రను, ఆయన ప్రసిద్ధ చికాగో పార్లమెంట్ ప్రసంగాన్ని మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణ మరియు సామాజిక సంక్షేమంపై దృష్టి సారించి రామకృష్ణ మిషన్ స్థాపనను గుర్తుచేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమలేష్, శ్యామ్ రావు, ఉట్ల శ్రీహరి, శ్రీశైలం, మల్లేష్, బాలకృష్ణ, సుధాకర్, నర్సింగ్, వినోద్, కళ్యాణ్, అనిల్, సాయి, నవీన్, బబ్లూ, కుమార్, మరియు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
By Sidhu Maroju 2026-02-04 09:43:16 0 174
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో పెద్దదోర్నాలలో డాక్టర్ బి.ఆర్...
By Chennaiah Kati 2026-04-15 07:43:22 0 285
Andhra Pradesh
కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-12 11:10:36 0 291
Andhra Pradesh
అన్నమయ్య: బెట్టింగ్ మాయలో యువత జాగ్రత్త: ఎస్పీ హెచ్చరిక.
అన్నమయ్య జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ ధీరజ్ యువతకు ఆదివారం...
By Pagadala Venkateswar 2026-04-13 05:35:14 0 106
Andhra Pradesh
Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం:...
By Pagadala Venkateswar 2026-03-21 14:15:35 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com