నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం

0
79

నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ స్టేట్ సెక్రటరీ శ్రీమతి గోపిడి స్రవంతి రెడ్డి గారు, అలాగే 27వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కల్పే అర్చన గారు హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్ గారు మరియు భక్త హిందూ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ఇలాంటి సేవ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కల్పే చిరంజీవి గారిని శ్రీమతి స్రవంతి రెడ్డి గారు అభినందించి, మరింతగా ప్రోత్సహించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు.
  మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-05-20 03:49:29 0 32
Telangana
అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి
సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో...
By Sidhu Maroju 2025-10-16 10:03:10 0 245
Andhra Pradesh
పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-02-28 13:02:03 0 83
Madhya Pradesh
Ratlam Car Fraud CM Orders Immediate Police Action
Chief Minister Dr. Mohan Yadav has directed immediate police action following a youth’s...
By Pooja Patil 2025-09-13 10:35:46 0 387
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com